వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న చంద్రబాబునాయుడు, 2004 అక్టోబరు 27న మరోసారి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల తరువాత 2026 ఆగస్టు 31న వెలిగొండ మొదటి ఫేజ్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.















వెలిగొండ ప్రాజెక్టుకు 1996 మార్చి 5న చంద్రబాబునాయుడు, 2004 అక్టోబరు 27న మరోసారి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు దశాబ్దాల తరువాత 2026 ఆగస్టు 31న వెలిగొండ మొదటి ఫేజ్ ను చంద్రబాబునాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేశారు.














