Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

ఆదిమానవుని స్థావరం

అలనాటి కట్టడాలు.. నిర్మించిన కోనేరులు…  శిల్ప సంపద.  ఇవన్నీ ప్రాచీన చరిత్రకు సాక్ష్యాలుగా చెప్పవచ్చు. దువ్వూరు మండలం పెద్దభాకరాపురం సమీపంలో గణాద్రిస్వామి గుట్టగా పిలవబడే గుట్టలపై ఆది మానవుడు సంచరించాడని చెప్పడానికి అక్కడ కనిపించే శిలా చిత్ర లేఖనాలు సాక్షాలుగా  నిలుస్తున్నాయి. కొండపై మానవుని పాదాలు, ఎడ్లు, నంది పాదం, ఆయుధం, వ్యవసాయ పనిముట్లు, జంతువులు ఇలా పలు శిల్పిన చిత్ర లేఖనాలు గణాద్రిస్వామి గుట్టపై కనిపిస్తున్నాయి.  సంరక్షణ దిశగా చర్యలు కరవయ్యాయి.  స్థానికులు గుట్టపై రాళ్ల […]