ముఖ్యమంత్రి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వ విప్, జమ్మలమడుగు శాసన సభ్యులు సి.ఆదినారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడుతో కలిసి సమావేశం నిర్వహించారు. ఆగస్టు 1న ముఖ్యమంత్రి జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు గ్రామంలో పెన్షన్ లబ్ధిదారులకు […]
క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ క్యాబినెట్ సమావేశం జరిగింది. పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిభింబించే విధంగా క్యాబినెట్ సమావేశం జరిగినట్లు మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ది అనేవి రెండు కళ్లుగా ఈ […]
బ్రహ్మంగారిమఠం అభివృద్ధికి రూ.45కోట్లు మంజూరుకు వినతి

వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారిమఠంలో కాలజ్ఞానకర్త పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిన బ్రహ్మంగారిమఠం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రసాద పథకం కింద రూ.45కోట్లు మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరినట్లు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే వినతిపత్రం సమర్పించి నిధుల మంజూరుకు కేంద్రానికి సిఫారసు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి డీపీఆర్ తయారీకి ఆదేశించినట్లు వివరించారు. స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ […]