Skip to main content

Baskar Pedia

నేటి యువతరానికి ఆదర్శం వడ్డే ఓబన్న

తన ప్రజల స్వేచ్చా జీవనాన్ని కోరుతూ.. బ్రిటిష్ పాలనను అంతమొందించేందుకు తన ప్రాణాలను త్యాగం చేసిన దేశభభక్తుడు, తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న అని.. నేటి యువతరానికి ఆయన ఆదర్శమని  డీ ఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  స్వాతంత్య్ర సమరయోధులు వడ్డే ఓబన్న 219వ జయంతి నిర్వహించారు.  డీఆర్వో విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా, […]

శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతం చేయండి

విశ్వహిందూ పరిషత్, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శాఖల అధికారులను ఆదేశించారు.  ఈనెల 21న సీతారాముల కల్యాణోత్సవం, 22న శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణ, శాంతి భద్రతలపై కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమలోనే అంతంత ప్రతిష్టాత్మకంగా 22న నిర్వహించే శ్రీరామ […]

రైతు పక్షపాత ప్రభుత్వం

తెదేపా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటుందని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. కమలాపురం నియోజక వర్గం వీరపు నాయుని పల్లె లో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులల్లో ఉన్నా ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు పరిహారం మంజూరు చేసి  అండగా నిలిచారన్నారు.  వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 7,298 మందికి […]

గండికోట ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ పరిశీలన

ఈనెల 11వతేది నుంచి మూడురోజులపాటు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే గండికోట ఉత్సవాల నిర్వహణకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. జమ్మలమడుగు నియోజకవర్గం గండికోటలో గండికోట ఉత్సవాల నిర్వహణ, సాస్కి పర్యాటక అభివృద్ధి పనులు, సభా వేదిక, స్టాల్స్ ఏర్పాటు, పార్కింగ్ వంటి అంశాలపై పరిశీలించారు. గండి కోట ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక మేరకు దిశా నిర్దేశం చేశారు.       గండికోట […]

మైలవరం జలాశయం

పరివాహక ప్రాంతం 19197 చదరపు మైళ్లు FRL వద్ద నీటి వ్యాప్తి ప్రాంతం 41 చదరపు నిల్వ సామర్థ్యం 9.985 టీఎంసీలు ప్రత్యక్ష నిల్వ సామర్థ్యం 8.97 టీఎంసీలు గరిష్ట వరద విడుదల 8180 క్యూమెక్స్ FRL +202.65 M MWL +202.65 M TBL +205.750 మట్టికట్ట పొడవు 2484.1 మీటర్లు మట్టి కట్ట గరిష్ట ఎత్తు 24మీటర్లు Spill మార్గం యొక్క పొడవు 195.10 M గేట్ల సంఖ్య 13 ఎడమ కాలువ పొడవు […]

వైఎస్సార్ కడప జిల్లా కొత్త మ్యాపు

జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వైెఎస్సార్ కడప జిల్లా నూతన మ్యాపును జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోహర్ కుమార్ హెగ్డే లతో కలిసి ఆవిష్కరించారు. .

అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా

     వైఎస్సార్ కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం కలవడంతో అత్యధిక మండలాలు కలిగిన జిల్లాగా వైయస్సార్ కడప జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్  అన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనలో భాగంగా అన్నమయ్య జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం లోని రాజంపేట, నందలూరు, వీరబల్లె, సుండుపల్లె మండలాలు జిల్లాలో విలీనమైనట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మండలాలతో రాష్ట్రంలోనే అత్యధిక మండలాలు గల జిల్లాగా నిలిచిందని అన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ […]

రాజంపేట డివిజన్ అధికారులతో చర్చించిన కలెక్టరు

జిల్లాల పునర్విభజన తరువాత మొదటిసారి రాజంపేట నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్  చెరుకూరి శ్రీధర్  నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఆలయంలో దర్శనం, ప్రత్యేక అర్చనలు చేశారు. ఆలయ ప్రధానార్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయ పరిశీలనకు వచ్చిన కలెక్టరు  రాజంపేట సబ్ కలెక్టర్ భావన పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశ మందిరంలో రాజంపేట రెవిన్యూ డివిజన్ పరిధిలోని మండల తహసీల్దార్లతో సమావేశమయ్యారు. రెవెన్యూ డివిజన్ […]

బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం

ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ధీటుగా జిల్లాలోని బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లెలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్ధేలా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. సొంత నిధులతో బ్రహ్మంగారిమఠంను సర్వాంగ సుందరంగా రూపుదిద్దేలా చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించిన డీపీఆర్ ను సిద్ధం చేయించారు. రూ.136.63కోట్లతో ప్రణాళికను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రసాదం స్కీం కింద నిధుల మంజూరుకు ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తనను గెలిపించిన ప్రాంతానికి అభివృద్ధి చేయాలనే తపనతో ఎమ్మెల్యే ఉన్నారు.

పుష్పగిరిలో జైనమత ఆనవాళ్ళు

కడప జిల్లా పుష్పగిరిలో 10 శతాబ్దం నాటి జైన పాదుకలు వెలుగు చూసినట్లు రచయిత తవ్వా ఓబులరెడ్డి తెలిపారు. పుష్పగిరి లో వైష్ణవ, శైవ, వీరశైవ, శాక్తేయ, అఘోర, కాపాళిక మత శాఖలకు సంబంధించిన  ఆలయాలకు, చారిత్రక ఆనవాళ్ళకు నిలయంగా ఉండగా తాజాగా  జైన పాదుకల ఆవిష్కరణతో  పుష్పగిరి మత సాంస్కృతిక చరిత్రకు జైనమత ఆనవాళ్లు తోడైనట్లు రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు.  క్రీ.శ. 10-13 శతాబ్దాల్లో  కర్నాటకలోని గుల్బర్గా సమీపంలోని ‘ ‘మాన్యఖేత’ రాజధానిగా  […]