Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 27 వ క్యాబినెట్ సమావేశం జరిగింది.  పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ  శాఖామాత్యులు శ్రీ కొలుసు పార్థసారధి  మీడియాకు వివరించారు. కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిభింబించే విధంగా  క్యాబినెట్ సమావేశం జరిగినట్లు మంత్రి స్పష్టం చేశారు.   సంక్షేమం, అభివృద్ది అనేవి రెండు కళ్లుగా ఈ  […]