రైతు పక్షపాత ప్రభుత్వం

తెదేపా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, రైతులకు అండగా ఉంటుందని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి ఎస్.సవిత తెలిపారు. కమలాపురం నియోజక వర్గం వీరపు నాయుని పల్లె లో ఉల్లి రైతులకు ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందులల్లో ఉన్నా ఉల్లి రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిహారం మంజూరు చేసి అండగా నిలిచారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా 7,298 మందికి […]