Skip to main content

peru-seahorse-162111.hostingersite.com

స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 […]