శ్రీరామ మహా శోభాయాత్ర విజయవంతం చేయండి

విశ్వహిందూ పరిషత్, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్రను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ శాఖల అధికారులను ఆదేశించారు. ఈనెల 21న సీతారాముల కల్యాణోత్సవం, 22న శ్రీరామ మహా శోభాయాత్ర నిర్వహణ, శాంతి భద్రతలపై కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి రెడ్డి, అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాయలసీమలోనే అంతంత ప్రతిష్టాత్మకంగా 22న నిర్వహించే శ్రీరామ […]