నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం హెల్ప్ లైన్

నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి వైఎస్ఆర్ కడప జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా జిల్లా కేంద్రం కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూంను ఏర్పాటు ఏర్పాటు చేసింది. సెల్ నెంబరు 08562-246344కు కాల్ చేయాలని సూచించారు. ఖాట్మండ్ హెల్ప్ లైన్ నంబర్లు: 977- 980 860 2881, 977- 981 032 6134 ఏపీకి చెందిన ప్రజల కోసం ఢిల్లీ ఏపీ భవన్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ […]
కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి వేగంగా అడుగులు

కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్స్, ఐటీ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నోడోమ్.. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ లో నూతనంగా ఏర్పాటుచేసిన ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా టెక్నోడోమ్ ఎల్ఈడీ టీవీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కు చేరుకున్న మంత్రి లోకేష్ కు సంస్థ ప్రతినిధులు, సిబ్బంది ఘనస్వాగతం […]
కొప్పర్తికి పరిశ్రమలు తీసుకువచ్చే బాధ్యత నాది

మహిళలు, పురుషులు సమానమని నమ్మే పార్టీ, ప్రభుత్వం.. ఎన్డీయే, తెలుగుదేశం అని, మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని కొప్పర్తి ఇండిస్ట్రియల్ హబ్ లో ప్రముఖ రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీ టెక్సానా మాన్యుఫాక్చరింగ్ నూతన యూనిట్ ప్రారంభం అనంతరం అక్కడ పనిచేసే మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి […]
స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

దేశంలోనే తొలిసారిగా కమలాపురం నియోజకవర్గం చింతకొమ్మదిన్నె ఎంపీపీ పాఠశాల ఆవరణలో రూ.2కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ డ్ స్మార్ట్ కిచెన్ ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. కమలాపురం 2, జమ్మలమడుగు 2, కడపలో 1 స్మార్ట్ కిచెన్ ను మంత్రి లోకేష్ వర్చువల్ గా ప్రారంభించారు. డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలలకు చెందిన 10,332 […]
పెండ్లిమర్రిలో ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రిలో రూ.12కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన పరిపాలన బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు. బీఏ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనదని, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను […]
ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలి

గ్రామాల్లో నిర్మించే ఆలయాలు గ్రామస్థుల మధ్య బంధాలను పెంచేలా ఉండాలే కానీ గ్రామస్థుల మధ్య విభేదాలను పెంచేలా ఉండకూడదని జిల్లా కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. ఎర్రగుంట్ల మండలం పోట్లదుత్తిలో పెద్దమ్మ తల్లి ఆలయానికి సంబంధించి ప్రహరీ గోడ నిర్మాణ విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన అభ్యంతరాలు, విభేదాల పరిష్కారం కోసం జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టరు గ్రామం చేరుకుని ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ […]
ఉపాధి వనరుల ఖిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్

జిల్లాలో ప్రధాన ఉపాధి వనరుల ఖిల్లాగా కొప్పర్తి ఏపీఐఐసీ మెగా ఇండస్ట్రియల్ హబ్ వెలుగొందుతోందని ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కొరత లేదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. కొప్పర్తి లో దాదాపు 600 ఎకరాల్లో ఏర్పాటైన మెగా ఇండస్ట్రియల్ హబ్ లో ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను జిల్లా కలెక్టర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 2న రాష్ట్ర విద్యాశాఖ, ఐటి […]
మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా చెన్నకేశవ ప్రసాద్

కడప జిల్లా మైదుకూరు ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బల్లాని చెన్నకేశవ ప్రసాద్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వాసవీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో చెన్నకేశవ ప్రసాద్ తోపాటు మరో 35 మంది సభ్యులచే పూర్వసభ అధ్యక్షుడు సూరిశెట్టి శివ వెంకట ప్రసాద్ గుప్తా ప్రమాణ స్వీ కారం చేయించారు. బద్వేలు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండపల్లి చిన్న సుబ్బా రావు, తితిదే పూర్వ సభ్యులు ప్రసాద్, మారుతీ ప్రసాద్, ఆర్యవైశ్య సంఘం జిల్లా పూర్వ […]
డి.ఎల్.రవీంద్రారెడ్డి

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుల్లో రవీంద్రారెడ్డి ఒకరు. అటు పార్టీలోనూ ఇటు పలు ముఖ్యమంత్రుల వద్ద మంత్రివర్గంలోనూ పదవులు నిర్వహించి తనకు తానే సాటిగా విభిన్నశైలిలో నడుస్తున్న నాయకుడిగా రవీంద్రారెడ్డిని చెప్పవచ్చు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మనుగడ లేదని గుర్తించి 2014 ఎన్నికలకు దూరమై రాజకీయ చతురతను ప్రదర్శించారు. అప్పట్లో పరోక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి వైఎస్సార్ […]
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కడప జిల్లా పోలీసు పెరేడ్ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.